అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామ పంచాయితీ సత్యనారాయణ పురం గ్రామంలో మన స్థానిక పినపాక శాసనసభ్యులు & ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు వారి సహాయ సహకారాలతో గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందేలా గ్రామ ప్రజల కల నెరవేరే విధంగా ఈరోజు మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు సర్పంచ్ కాక అశోక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాదె సుధా,ఉపసర్పంచ్ టేకుల సురేష్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ సరోజ్ దీపక్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వెన్నె అశోక్, వల్లపు కృష్ణ, మిట్ట కంటి సురేందర్, గాదె వెంకటేశ్వర్లు వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు
మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు ప్రారంభం.
అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామ పంచాయితీ సత్యనారాయణ పురం గ్రామంలో మన స్థానిక పినపాక శాసనసభ్యులు & ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు వారి సహాయ సహకారాలతో గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందేలా గ్రామ ప్రజల కల నెరవేరే విధంగా ఈరోజు మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు సర్పంచ్ కాక అశోక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాదె సుధా,ఉపసర్పంచ్ టేకుల సురేష్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ సరోజ్ దీపక్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వెన్నె అశోక్, వల్లపు కృష్ణ, మిట్ట కంటి సురేందర్, గాదె వెంకటేశ్వర్లు వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు
Post A Comment: