CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆధార్ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల వితరణ

Share it:

మన్యం టీవి : ఆధార్ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో పినపాక , కరకగూడెం మండలంలో జానంపేట పంచాయతీ పరిధిలో భూపతిరావుపేట గ్రామంలో 50నిరుపేదవరద భాదిత కుటుంబాలకు కుటుంబాలకు గురువారం ఎంపీపీ గుమ్మడి గాంధీ ,సొసైటీ డైరెక్టర్ రవివర్మ ,సర్పంచ్ బాడిశ మహేష్ చేతులు మీదుగా నిత్యావసర వస్తువులుఅందజేశారు.కరోనా కష్ట కాలంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ సేవలను వారు కొనియాడారు. ఈకార్యక్రమంలో ఆధార్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ తోలెం రమేష్ ,ఆధార్ వాలంటీర్ తోలెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .
Share it:

TELANGANA

Post A Comment: