మన్యంటి.వి :మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టేవాడ గ్రామ సర్పంచ్ ఈసం సంధ్య సూర్యనారాయణ ఎం. ఎల్. ఏ శంకర్ నాయక్ గూడూరు మండల మాజీ జడ్పీటీసీ ఎం.డి ఖాసీం ఆశీస్సులతో తనను ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి హరితహారం కంపోస్టు యార్డ్ వైకుంఠ ధామం నిర్మాణం గ్రామంలో గత ఏడు సంవత్సరం ల నుండి సంపూర్ణ మధ్యపానం అమలులో ఉంది కారోన కారణంగా గ్రామంలో ద్రావణాన్ని పిచికారి చేయడం రోడ్ల పై నీటి నిలువలు గుర్తించి ఎప్పటికప్పుడు తీసి వేయడం వీధిదీపాలు సి.సి రోడ్లు ప్రతీ గల్లీ వేయడం జరిగిందని అని మన్యం టివికి తెలిపారు
....
Post A Comment: