మన్యం టివి, గూడూరు:
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల మాజీ జడ్పీటీసీ ప్రస్తుత జిల్లా కో ఆప్షన్ మెంబర్ పదవిని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎం.పి కవిత ఆశీస్సులతో చేపట్టటం జరిగిందని ఖాసీం తెలిపారు. గూడూరు మండలం లో 39 గ్రామపంచాయతీ సర్పంచ్ లను సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి హరితహారం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రతి ఒక కుటుంబం మరుగుదొడ్లు నిర్మించు కొనేలా చైతన్యం చేయడం కొన్ని గ్రామాల్లో సంపూర్ణ మధ్య పాన నిషేధం చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో రోడ్లు చేపట్టామని, కాకరోనా బారిన పడిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేయటం జరిగిందని మన్యం టివి కి తెలిపారు
Post A Comment: