మన్యం టీవి ,
ఏటూరునాగారం:ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో సీఎం కేసీఆర్ కి వీఅర్ఏ లు పాలాభిషేకం చేశారు.వీఅర్ఏలకు పే స్కెల్ వర్తింపచేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గంపల శంకర్,జబ్బ నాగేశ్వరరావు, గడ్డల కృష్ణ,బందెలా నర్సయ్య,మదారి దేవిలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: