ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఎస్కార్ట్ ఆర్ ఎస్ ఐ లక్ష్మయ్య కరోనాతో గురువారం ఉదయం హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇతని స్వగ్రామం ములుగు జిల్లా రాయన్న గూడెం. లక్ష్మయ్య మృతిపట్ల ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ...కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Post A Comment: