CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాతో ప్రభుత్వ విప్ కాంతారావు ఎస్కార్ట్ ఆర్ ఎస్ ఐ లక్ష్మయ్య మృతి ....

Share it:

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఎస్కార్ట్ ఆర్ ఎస్ ఐ లక్ష్మయ్య కరోనాతో గురువారం ఉదయం హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇతని స్వగ్రామం ములుగు జిల్లా రాయన్న గూడెం. లక్ష్మయ్య మృతిపట్ల ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ...కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Share it:

SLIDER

TELANGANA

Post A Comment: