హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో అంధులు, మూగ, చెవిటి దివ్యాంగులకు ఐదు పాఠశాలు ఉన్నాయి అందులో 250 మంది దివ్యాంగులు చదువుతున్నారు. కోవిడ్ సందర్భంగా తరగతులకు హాజరు కావడం కష్టం కాబట్టి వారికి ఆన్ లైన్ తరగతులు కోసం విద్యార్థులకు 4G మొబైల్ తో పాటు ఇంటర్ నెట్ ఉచితంగా అందించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల కార్పోరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి , డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
Post A Comment: