మన్యం ప్రతినిధి:
ములకలపల్లి మండల పరిధిలోని తిమ్మాంపేట టి ఆర్ ఎస్ నాయకుడు,అత్యంత సన్నిహితంగా మెలిగే ఆయన
, అందరికి సుపరిచితులు ఆర్.ఎం.పి డాక్టర్ వెంకటేశ్వరరావు దురదృష్టవశాత్తు కరోనా వైరస్(కోవిడ్-19)బారినపడి కొత్తగూడెం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి తిమ్మంపేట వాసి ఆయన ఆర్ధిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఎవరి స్థాయి తగ్గట్టు వారు స్పందిస్తూ పెద్ద మనసుతో ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి గ్రామపంచాయతీ పెద్దలు,ప్రజలు సహాయం చేయడం లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు తుర్రం శ్రీనివాసరావు, కొండ్రు వీరభద్రం, సొడే కేశవ్ రావు, తాండ్ర కృపాకర్ రావు,జలగం సుభాస్,పల్లె రాములు,రవ్వ నరేష్,కార్యకర్తలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: