మన్యం టీవి :
గుండాల మన్యం టీవీ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారి వ్యవస్థను రద్దు చేసే దిశగా సోమవారం నిర్ణయం తీసుకున్నా విషయం విధితమే. కాగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో పనిచేస్తున్న విఆర్వోలు వారి వద్దనున్న రెవెన్యూ రికార్డులను
ఆళ్ల పల్లి డిప్యూటీ తహసీల్దార్ అంజద్ పాష ఆధ్వర్యంలో గిరిదావార్ శ్రీనివాస్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో లో విఆర్వో లు రమేష్, ప్రసాద్, బుల్లారావు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: