మన్యం టీవి :
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో , వారి వద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ నుండి ఆదేశాలు రావడంతో పినపాక తహశీల్దార్ మహేశ్వర రావు సోమవారం మండలంలోని 18 రెవిన్యూ గ్రామాలకు సంబంధించిన రెవిన్యూ రికార్డ్ లను వీఆర్వో లు తహశీల్దార్ కు అందజేశారు .కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తమని ఈ సందర్భంగా వీఆర్వోలు అన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు వీరాజు, వీరభద్రం రికార్డ్ లు తనిఖీ చేసి స్వాధీన పరచుకున్నా రు.
Navigation
Post A Comment: