మన్యం టీవి,
మణుగూరు న్యూస్ :మణుగూరు మండలంలోని గుత్తమల్లారం పంచాయితీలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే లొ భాగంగా సర్పంచ్ కారం ముత్తయ్య అద్వ్రయంలో ప్రతి ఇల్లు తిరిగి హెయిర్ కూలర్ గాబులు నీళ్లు నిలువ ఉన్న వస్తువులను గుర్తించి వాటి నుండి నీటిని తొలగించడం జరిగింది వర్షాకాలం నేపథ్యంలో మురుగు నీరు నుండి దోమలు ఈగలు విహారంచేసే అవకాశం
ఉన్నందున ప్రతి ఒక్కరు మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సర్పంచ్ కారం ముత్తయ్య పంచాయితి ప్రజలకు చూచించారు రీజనల్ వ్యాదులా బారిన పసకుండా పరిశుభ్రమెయిన ఆహారం గోరువెచ్చని నీరు తాగాలన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారం ముత్తయ్య పంచాయితి కార్యదర్శి వైధ్యా సిబ్బంది గ్రామా ప్రజలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: