మన్యం టీవి :
టిపియుఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సామ వెంకటరెడ్డి ఆదేశం మేరకు కేసీఆర్ చిిత్రపటానికి
పాలాభిషేకం. రెవిన్యూ లో కొత్త చట్టం తెచ్చి ప్రజలపక్షాపతిగా మరో సారి నిరూపించుకున్న మన కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ టిపియుఎస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాలమడుగు రాజేందర్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: