మన్యం టీవి :
బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు , సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక సర్పంచ్ లక్ష్మి, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, గ్రామ అధికారులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: