మన్యం టీవి :
పినపాక మండలం జానంపేట పంచాయితీ పరిధిలో జానంపేట క్లస్టర్ రైతు వేదిక నిర్మాణం దగ్గర బుధవారం సర్పంచ్ బాడీస.మహేష్ , పి ఏ సి ఎస్ ఛైర్మెన్ రవి శేఖర్ వర్మ లు మొక్కలు నాటారు. వైస్ ప్రెసిడెంట్ రాయల సత్యనారాయణ, ఎంపీటీసీ.పొలిశెట్టి.హరీష్, వార్డుసభ్యులు సెక్రటరీ, టిఆర్ఎస్ నాయకులు గాండ్ల. అశోక్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
Navigation
Post A Comment: