మన్యం టీవి, కృష్ణాజిల్లా :
అమెరికాలో కృష్ణా జిల్లా వాసి మృతి.....
అమెరికాలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తు పడి కృష్ణా జిల్లా యువతి మృతి.....
గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు కమల (26) ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి.....
ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లిన కమల.....
అమెరికాలో ని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతంవద్ద ఆగిన కమల.....
సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృతి చెందిన కమల.....
నాట్స్ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు.....
Post A Comment: