CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దహన సంస్కారాలకు ఆర్ధిక వితరణ

Share it:

మన్యం టీవి :  మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ పరిధిలో గల ఎన్టీఆర్ నగర్ కు చెందిన కడునిరుపేదరాలు మంకిడి భద్రమ్మ (48)కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడు సోమవారం మృతిచెందింది. దహణసంస్కారాలకు ఆర్థిక స్థోమత లేని దుస్థితిలో...రేగా విష్ణు మేమోరియల్ ట్రస్ట్ నిర్వహకులను చందా హరికృష్ణ,బుద్దరాజు సోమరాజు మేమోరియల్ నిర్వహకులు, కో ఆప్షన్ సభ్యుడు బుద్దరాజు నరసింహారాజులు ,రేగా విష్ణు మేమోరియల్ ట్రస్ట్ ద్వారా రూ. 2వేలు, రబుద్దరాజు సోమరాజు మెమోరియల్ ట్రస్టు రూ. 3వేలు మొత్తం రూ.5వేల లను స్థానిక సర్పంచ్ ఏనిక ప్రసాద్ ద్వారా మృతురాలి కుటుంబానికి అందజేశారు.
Share it:

TELANGANA

Post A Comment: