మన్యం టీవి :
మండలంలోని గుట్టమల్లారం పంచాయతి అన్ని రంగంలో అభివుద్ది పదంలో ముందుకు తీసుకెళ్తున్న సర్పంచ్ కారం ముత్తయ్య మన్యం టివి కి తెలిపారు. పంచాయతీ లో వైద్య, విద్య ,డ్రెయినేజ్ ,మంచి నీరు వీధి దీపాల ఏర్పాటు లాంటి సమస్య పై ఎక్కువ దృష్టి సారించారు .గ్రామప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో అందుబాటులో ఉండటం జరుగుతుంది అని తెలియజేసారు .కరోనా నానాటికి పెరుగుతున్న క్రమంలో ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించడం, కరోనా బాధితులకు మందులు అందేలా చూడడం జరుగుతుందని. అలాగే పంచాయితీలో ఎప్పటికప్పుడుదోమల మందు పిచికారీ చెయ్యడం, బ్లీచింగ్ చల్లడం జరుగుతుందని తెలిపారు. గుట్టమల్లారం పంచాయితి ని ఉత్తమ పంచాయతీగా చేసేందుకు నిరంతరం కృషి చేస్తాను అని మన్యం టీవీ తెలిపారు.
...
Navigation
Post A Comment: