CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థికసాయం:ఎంపీపీ రేగా కాళిక

Share it:

మన్యం టీవి : కరకగూడెం మండలంలోని మంగళవారం తాటిగూడెం గ్రామానికి చెందిన గాందర్ల ఈశ్వరమ్మ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 4వేల ఆర్థికసహాయం అందజేసిన కరకగూడెం ఎంపిపి రేగా కాళిక . ఈ కార్యక్రమంలో తాటిగూడెం సర్పంచ్ కొమరం విశ్వనాధం,ట్రస్ట్ సెక్రెటరీ చందా హరికృష్ణ,ట్రస్ట్ సభ్యులు గుమ్మడవెళ్లి ప్రసాద్,కట్టుకోజ్వల వేణు, పూజారి కృష్ణ పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: