CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంపీపీ సుజాత పరామర్శ

Share it:

మన్యం టీవి : అశ్వాపురం మండలం లోని అమెర్దా గ్రామపంచాయతీ లో కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటి పరిసరాలు, విధులలో శానిటైజర్ చేయించి, వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేసిన ఎంపీపీ ముత్తినేని సుజాత. అదేవిధంగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిట్ట కాంతమ్మకు 1000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే ఖదీర్, ఎంపీటీసీ కురసా ముత్తయ్య, తెరాస మండల గ్రామ అధ్యక్షులు కిలారి శేషగిరి, మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ, నజీర్ సోను, కాలువ సంసోను, మేకల భాస్కర్, మోదుగు వంశీ, కాలువ నరేష్, మోదుగ అశోక్, కొండ సాయి కిరణ్, కొమరం అనిల్ తదితరులు పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: