మన్యం టీవి :
చర్ల మండలం లో గురువారం 17 మంది కరోనా పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు"మీకోసం మేమున్నాం"కరోనా సహాయ కమిటీ సుమారు 10వేల విలువగల బియ్యం కిరాణా సామాన్లు,పండ్లు, కూరగాయలు ,గుడ్లు, జండూబామ్, శానిటైజర్ , మాస్కులు, గుడ్లు తదితర నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమున్నాం కమిటీ సభ్యులు ఎడారి భూపతి, నీలి ప్రకాష్, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, దొడ్డి సూరిబాబు, ఎస్ కె అక్బర్ షా తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: