TELANGANA అశ్వాపురం లో 14 మందికి పాజిటివ్ September 10, 2020 Share it: ` మన్యం టీవి : అశ్వాపురం పిహెచ్ సి కేంద్రంలో 33 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. గొల్ల గూడెం 6, జగ్గారం 2, సీతారామ ప్రాజెక్ట్ 2 , గౌతమి నగర్ కాలనీ 1, చవి టి గూడెం 1, చింతి ర్యల కాలనీ 1 , అమెర్థ కాలనీ 1
Post A Comment: