మన్యం టీవి :
చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో ఆదివారం రాత్రి మందుపాతర పేల్చిన మావోయిస్టులు, దీనితో ఉలిక్కిపడ్డ గిరిజన గ్రామాలు. ఇటీవల దేవర్ల పూడి లో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Post A Comment: