మన్యం టీవీ :
జులూరుపాడు మండలం
రామచంద్రాపురం గ్రామం సమీపంలో శనివారం సీతారామ ప్రాజెక్ట్ కాలువలో మంచినీరు తాగేందుకు దిగి కాలుజారి కాలువలో పడి మేకల కాపరి రాధాకృష్ణ (23 )మృతి చెందాడు.మృతదేహంతో సీతారామ ప్రాజెక్టు ఎదుట కుటుంబికులు రాస్తారోకో చెయ్యడంతో ట్రాఫిక్
స్తంభించింది. మృతిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.
Navigation
Post A Comment: