మన్యం టీవీ: జులూరుపాడు మండలం
కల్యాణ లక్ష్మీ ,షాదీముబారక్ , సిఎం రీలీప్ పండ్ చెక్ లను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ శనివారం లబ్ధిదారులకు అందజేశారు.
జులూరుపాడు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు 54 లక్షల 83 వేల 264 రూపాయల కల్యాణ లక్ష్మీ షాదిముబారక్ చెక్ లతోపాటు ఐదుగురు లబ్ధిదారులకు 65 వేల రూపాయల సిఎం రీలీప్ పండ్ చెక్ లను పంపిణీ చేశారు.
Navigation
Post A Comment: