చర్ల మండలంలోని 11మంది కరోనా పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేల విలువగల బియ్యం, కిరాణా సామాన్లు ,పండ్లు ,కూరగాయలు, గుడ్లు, నిమ్మకాయలు, శానిటైజర్ లు, మాస్కులు తదితర నిత్యవసర వస్తువులు లు పంపిణీ చేయడం జరిగింది. దాతలు శ్ బత్తుల వరహాలరావు మరియు ఆలు బాకా సుబ్రహ్మణ్యం, కరుణ వ్యాధి తో ఇబ్బంది పడే కుటుంబాలకు సహాయం చేయడమే కాకుండా వారందరికీ మేమున్నాం అనే భరోసాని, మానసిక ధైర్యం ను కల్పించడం తమ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేమున్నాం సహాయ కమిటీ సభ్యులు రౌతు నరసింహ రావు, శేషు బాబు, నీలి ప్రకాష్, కోటేరు శ్రీనివాసరెడ్డి , దొడ్డి సూరిబాబు , తన్నీరు శ్రీను, ఎస్. కె ఆదిల్షా, ఎస్.కె షాజహాన్, శ్రీమతి ముంతాజ్, శివారెడ్డి, చింతూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: