CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెండు సెన్సార్ శానిటైజర్ మిషన్లు అందజేత

Share it:

మన్యం టీవి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ₹తహసిల్దార్ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయల కు సెన్సార్ శానిటైజర్ మిషన్లను స్థానిక ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, సొసైటీ చైర్మన్ ముదునూరి డాక్టర్ రవిశేఖర్ వర్మ, రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చందా హరికృష్ణ, మహేశ్వరం సాయినాథ్, తహసిల్దార్ మహేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరరావు, ఆర్ ఐ వీర్రాజు, కార్యాలయ సిబ్బంది,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ,నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: