మన్యం టీవి :
అశ్వారావుపేట మండల పరిధిలోని జమ్మి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సర్పంచ్ ముద్ధిన రామలక్ష్మి తెలిపారు.వైకుంఠ ధమాలు, పల్లెప్రకృతి వనాలుతదితర పనులు దసరా నాటికి పూర్తి చేసి ప్రజల కు అందుబాటులో కి తీసుకవస్తామని సర్పంచ్ రామలక్ష్మి మన్యం టీవీ కి తెలిపారు.
Post A Comment: