మన్యం టీవి :
కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామపంచాయతి పరిధిలో నర్సాపురం గ్రామానికి తోలెం ఆదినారాయణ (32)తన మెక్కజొన్న పోలంలో గురువారం మందు వేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారి వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆదినారాయణ పిగుడు పాటుకు గురై అక్కకక్కడే మృతి చెందాడు.దీనితో చొప్పల లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Post A Comment: