CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పిడుగు పడి యువకుడు మృతి

Share it:

మన్యం టీవి : 
కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామపంచాయతి పరిధిలో నర్సాపురం గ్రామానికి తోలెం ఆదినారాయణ (32)తన  మెక్కజొన్న పోలంలో గురువారం మందు వేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారి వర్షం కురిసింది. ఈ క్రమంలో  ఆదినారాయణ పిగుడు పాటుకు గురై అక్కకక్కడే మృతి చెందాడు.దీనితో చొప్పల లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Share it:

TELANGANA

Post A Comment: