మన్యం టీవి : పంచనారసింహుడి దివ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్రావు ఆదివారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదాద్రికి చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు.
Navigation
Post A Comment: