మన్యం టీవి :
ఇరవెండి గ్రామపంచాయతీ నందు కరోనా వచ్చిన వారి ఇంటి వద్ద బ్లీచింగ్ మరియు హైపొ క్లోరైడ్ ద్రావణం సర్పంచ్ ఆధ్వర్యంలో పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరవెండి గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి లక్ష్మీ గారు పాలకమండలి ఎక్స్ ఎం పి టి సి వల్లూరిపల్లి వంశీకృష్ణ ఎఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు కరోనా వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేసినారు గ్రామ ప్రజలు కరోనా దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని కోరారు
Navigation
Post A Comment: