మన్యం టీవి , అశ్వారావుపేట:
గ్రామపంచాయితీ ఉద్వోగ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన జీవోనెం.51ప్రకారం మల్టిపర్పస్ విదానం రద్దుచేయాలని మెమెా నెం.2026 ని వెనక్కి తీసుకోవాలని సిఐ జిల్లా ఉపాద్యాక్షులు యం.వి అప్పారావు డిమాండ్ చేశారు.గ్రామపంచాయితి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంపిడివో ఆపీసు ముందు సిఐటియు అద్వర్యంలో దర్నా జరిగింది.ఈ సందర్బంగా అప్పారావు మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన రూ 8500 లు కొన్ని చోట్ల అమలుకావటం లేదని అన్నారు. గత 6 నెలలుగా ప్రజలు ప్రాణాలు కాపాడెందుకు కరోనా వైరస్ తో అవిశ్రాంతగా పోరుడుతున్నా వీరికి పని వెసులుబాటు కల్పించాల్సి ఉండగా పాఠశాలలో పరిసరాలు మరుదొడ్లు శుభ్రం చేయించాలనే నిర్ణయం దుర్మర్గం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిట్టల అర్జున్ కామేశ్వరావు అప్పన్న నందు వెంకటప్పయ్య మురళి జ్వోతి రామారావు రమణ నరిసింహరావు నగేష్ శ్రీను నాగేంద్ర తదితరులు పాల్గోన్నారు.
Navigation
Post A Comment: