మన్యంటీవి,మణుగూరు: ప్రభుత్వవిప్,పినపాకఎమ్మెల్యేరేగాకాంతారావు ఆదేశాలతో మణుగూరు మున్సిపాలిటీ లోని చేపలమార్కెట్ ఏరియా లో పబ్లిక్ మోడరన్ టాయిలెట్ల నిర్మాణా పనులు శరవేగంగా జరుగుతున్నాయి .మంగళవారం ఆయా నిర్మాణా పనులను మండల టిఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.త్వరలోనే ప్రజలకుఅందుబాటులో కి తీసుకురావడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యంబాబు,పట్టణఅధ్యక్షుడు అడపా అప్పారావు,యూత్ అధ్యక్షుడు రుద్ర వెంకట్,ఆవులనర్సింహారావు,ఉద్దండు,మున్సిపాలిటీ ఎఈ సత్య ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: