మన్యం టీవి :
ములకలపల్లి మండల పరిధిలోని తిమ్మంపేట పంచాయతీలో ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు కలిసి జ్వరం,జలుబు,దగ్గు, గురించి ఇంటింటా సర్వే నిర్వచించారు. కానుక ప్రపంచంలో ఎక్కడైనా కరోనా చికిత్స ఒక్కటే అని మన తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా నుండి బాధితులు చాలా మంది బయట పడుతున్నారు,ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు అని గ్రామ ప్రజలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.
Navigation
Post A Comment: