CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీదేవుడు కేసీఆర్‌ ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

Share it:


మన్యంటివి, హైదరాబాద్ : 

ఏజెన్సీప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న పోడుకు శాశ్వత విముక్తి కలిగేలా, పొజిషన్‌లో ఉన్న గిరిజనులకు హక్కులు కల్పించేలా కొత్త చట్టం తీసుకువస్తుండడం.. సర్వేకోసం హైదరాబాద్‌ నుండే ప్రత్యేక ఏజెన్సీలను నియమిస్తుండడం చారిత్రాత్మక నిర్ణయమని దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టమని ప్రభుత్వవిప్‌ రేగాకాంతారావు అన్నారు. పోడుసమస్య పరిష్కారం ద్వారా సీఎం కేసీఆర్‌ ఏజెన్సీ దేవుడయ్యారని, పోడుచేసుకున్నవారికి హక్కుపత్రాలొచ్చి వేధింపులు తొలిగితే.. జీవితాంతం భద్రాద్రి రాముడిలా కేసీఆర్‌ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఏజెన్సీ ప్రజల కోసం సాహసోపేత ఆలోచన చేసిన సీఎంకు అందరం రుణపడిఉంటామన్నారు. 
Share it:

TELANGANA

Post A Comment: