మన్యం టీవి :
జిల్లా మత్స్య సహకార సంస్థ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందించిన చేపల పంపిణీ కార్యక్రమాన్ని పినపాక మండల కేంద్రంలో ఎంపీపీ ఉమ్మడి గాంధీ ఆదివారం ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలుబ్పంచాయతీల పరిధిలోగల 36 చెరువులకు 9 లక్షల 60వేల చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఏజెన్సీ చెరువులకు రూ 10 లక్షల విలువైన చేప పిల్లల ఉచితం అందజేయ్యడం హర్షణీయమన్నారు .ఆయా చెరువుల పరిధిలోగల గిరిజనులు ,మత్స్య సంఘం సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎంపీపీ గుమ్మడి గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో లో ఎంపీటీసీ కాయం శేఖర్ ,సర్పంచ్ గోగ్గేల నాగేశ్వరరావు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: