మన్యం టీవీ, హైదరాబాద్ : గ్రేటర్పై కారు మబ్బు కమ్మేసింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. శుక్రవారం ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని తొర్రూరులో అత్యధికంగా 10.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో మరో 5 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. దీంతో నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
...
Post A Comment: