చర్ల.. : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా చర్ల మండలంలో లో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం టిఆర్ఎస్ మండల కమిటీ ప్రారంభించారు. మండలంలో పట్టభద్రులైన యువతీ యువకులు తమ ఓటు హక్కు కొరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు సోయం రాజారావు, కార్యదర్శి బండి వేణు, అధికార ప్రతినిధి సయ్యద్ అజీజ్, చర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపురం కృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తోట మల్ల వరప్రసాద్, బీసీ సెల్ మండలాధ్యక్షులు దొడ్డి సూరిబాబు, యూత్ అధ్యక్షులు కాకి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: