మన్యంన్యూస్, సత్తుపల్లి :
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికిపది స్థానాలు టిఆర్ఎస్ గెలవడం ఖాయమని టిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఎంపీలు పార్థసారథి రెడ్డి, రవిచంద్రల అభినందనసభ లో రేగా పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ లో ఉత్సాహం తీసుకొచ్చేలా పర్యటన సాగింది.
Post A Comment: