మన్యం న్యూస్, బూర్గంపాడు: : మండల పరిధిలోనిమోరంపల్లి బంజర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఫైలేరియా నివారణ కిట్లును జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత చేతులమీదుగా శనివారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు డయేరియా వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పెన్షన్లు ఇస్తుందని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ప్రత్యేక దృష్టి పెడుతుంది అని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి Dr.స్పందన, రమణమూర్తి,స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: