పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకులు.
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి (నవంబర్ 8): మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ భీముడు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వనమా గాంధీ,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముద్రగడ వెంకటేశ్వర్లు,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుభాని,మండల సీనియర్ నాయకులు గోల ముత్తయ్య,పెద్దవరపు నాగరాజు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇనపనూరి రాంబాబు,కిసాన్ సేల్ ఉపాధ్యక్షులు చల్ల పుల్లయ్య,యువజన నాయకుడు,చల్లా రమేష్ మండల కాంగ్రెస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: