మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై రాజగోపాల్రెడ్డిని మోడీ భుజం తట్టి అభినందించారు. మై దేక్ లేంగే అంటూ హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు, ఉపఎన్నికలో బాగా ఫైట్ చేశారని అన్నారు. మీ గురించి అమిత్ షా అంతా చెప్పారని తెలిపారు.తన దగ్గర మునుగోడు మొత్తం రిపోర్ట్ ఉందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Navigation
Post A Comment: