CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. : ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

Share it:


 గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని, పెరిగే ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను 26 వేలుగా సవరించి అమలు చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మణుగూరు  ఎండివో  కార్యాలయంలో వినతిపత్రం అందజేయడం జరిగింది.         ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు ఎండీ. గౌస్, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు డి. వీరభద్రం, ఎం. నాగార్జున, ఎం. నరసింహారావు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: