మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలో ని సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సింగిరెడ్డిపల్లి గ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడికి అదే గ్రామానికి చెందిన పొనగంటి నరసింహారావు 10 వేల విలువైన6 ఫ్యాన్లను వితరణ గా అందజేశారు.స్థానిక సర్పంచ్ కొర్సా లక్ష్మీ రూపవతి, ఉపసర్పంచ్ పొనగంటి వెంకటేశ్వర్లు దాతను అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డిపల్లి పాఠశాల ఎస్ఎంసీ కమిటీచైర్మన్ రొడ్డ మాధవి ,పాఠశాల అధ్యాపకులు ,అంగన్వాడి కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: