మన్యం న్యూస్ అక్టోబర్ 29 వాజేడు:
మండల కేంద్రంలో పీహెచ్సీ కేంద్రంగా జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు రకాల జ్వరము,దగ్గు, జలుబు,వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దగ్గు అధిక స్థాయిలో ఉన్న వారికి తక్షణమే తెమడ పట్టి వెంకటాపురం పీహెచ్సీ కి తరలించి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, శాంతి సౌర్య, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, రజినీకాంత్ ,కన్యాకుమారి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: