కవిటి మండలం శిలగాం కాలనీ సమీపంలో రోడ్డు ప్రక్కన 40 కోతుల కళేబరాలు కలకలం రేపాయి. పక్కనే ఉన్న తోటలో నూ మరికొన్ని కోతులు అపస్మారక స్థితి లోకి వెళ్లాయి. గమనించిన స్థానికులు వాటికి నీరు బిస్కెట్స్ అందించారు కోతుల పై విష ప్రయోగం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Navigation
Post A Comment: