మన్యం న్యూస్, కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అదేశానుసారంగా రాష్ట్రం వ్యాప్తంగా గిరిజనులకు 10% శాతం రిజర్వేషన్ పెంచినందుకు కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు రెపు ఉదయం 10 గంటలకు సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ
మండలంలో ఉన్న గిరిజన ప్రజలు, ప్రజాప్రతినిధులు,మండల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు.
Post A Comment: