మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి, అక్టోబర్ 26: మండల కేంద్ర పరిధిలో గల రైతు వేదికలో బుధవారం గ్రామ పంచాయతీ రికార్డులను జిల్లా సోషల ఆడిటర్స్ తనిఖీ చేశారు. నర్సాపురం, గుంపెన, తొట్టిపంపు గ్రామ పంచాయతీలలో క్యాష్ బుక్, ఇర్సాలునామ ,పంచాయతీ సిబ్బంది వేతనాల రిజిష్టర్స్ పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం సోషల్ ఆడిటర్స్ మండల పంచాయతీ అధికారిని, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో పలు పంచాయతి రికార్డుల గురించి తగు సూచనలు తెలియజేయడం జరిగింది.
Navigation
Post A Comment: