మన్యం న్యూస్, అక్టోబర్ 12, వాజేడు. :
ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ కాలేజీలలో అడ్మిషన్స్ కొరకు 13/10/2022 నుండి 17/10/2022 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఐటిఐ ప్రిన్సిపల్ పి, శేఖర్ ప్రకటన లో తెలిపేరు. అర్హత గల విద్యార్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలని, వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. కొత్తగా అడ్మిషన్స్ చేసుకునేవారు సర్టిఫికెట్స్ వెబ్సైట్లో పొందపరచాలని తెలిపారు. వెబ్సైట్ http, ITI.telangana.gov.in
Post A Comment: