మాన్యంన్యూస్ ,(ఆక్టోబర్29) మహబూబాబాద్ జిల్లా: కేసముధ్రం సమీపంలో నిన్న రాత్రి సమయంలో బావి పడ్డ కారు సంఘటన లో కేసముధ్రం మండల కేంద్రం వివేకానంద హై స్కూల్ విద్యార్థులు సిద్దూ రంజిత్ ప్రాణాలకు తెగించి బావిలో దూకి కారు అద్దాలను పగులగొట్టి ముగ్గురిని వెలికితీసి ప్రాణాలు కాపాడారు వారి ధైర్య సాహసాలు మెచ్చి మండల స్థానికులు శాలువలతో సన్మానించారు
Navigation
Post A Comment: