CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళేందుకు ప్రత్యేక బస్ సర్వీసులు

Share it:


 మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి (అక్టోబర్ 25): అన్నపురెడ్డిపల్లి మండల ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళేందుకు సత్తుపల్లి నుండి తిరుపతికి  ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ 27.10.2022 న ప్రారంభించబడుతుంది.ఈ బస్ సర్వీస్ ప్రతి రోజు సత్తుపల్లి నుండి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరి తిరుపతికి తెల్లవారుజామున 3:45 కు చేరుకుంటుంది. పెద్దలకు బస్ చార్జి 880 రూపాయలు, పిల్లలకు470 రూపాయలు. ఈ రిజ్వేషన్ల టికెట్ తో పాటు 300 రూపాయలు విలువ చేసే దర్శనం టికెట్ పొందవచ్చు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోగలరు.

Share it:

TELANGANA

Post A Comment: